Browsing Category
ఆంద్రప్రదేశ్
భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం స్వరాజ్య యోధులు తమ జీవితాలను త్యాగం చేశారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి అందించే నివాళి. మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక వేత్తలు ప్రజల్లోకి వెళ్ళి వారిలో చైతన్యం…
గుజరాత్ హెరాయిన్ కేసుకు విజయవాడకు సంబంధం లేదు…సీపీ శ్రీనివాసులు
డ్రగ్స్ , గంజాయి ,అక్రమ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. 6 కోట్ల విలువైన గుట్కా స్వాధీనం చేసుకొని.. 570 మంది పై చర్యలు తీసుకున్నాం. 8వేల కేజీలను గంజాయి సీజ్ చేసి 250 కేసులు నమోదు చేశాం. 14 వందల వాహనాలు సీజ్ చేసి 4 వేల మంది అరెస్ట్ చేశాం.…
అనంతపురం నగర పాలక సంస్థ 17వ డివిజన్ కు వైకాపా అభ్యర్థిగా నాగ వినిత నామినేషన్.
నామినేషన్ దాఖలు చేసిన వైసిపి అభ్యర్థి నాగ వినిత. హాజరైన మేయర్ ,డిప్యూటీ మేయర్ లు. అనంతపురం నగర పాలక సంస్థ 17వ డివిజన్ కు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా చింతకుంట నాగ వినిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
…
పెనుగొండ నగర పంచాయతీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శంకర నారాయణ, MP తలారి రంగయ్య
పెనుగొండ నగర పంచాయతీకి సంబంధించి ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు M.శంకర నారాయణ గారు అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు కార్యకర్తలు.
పేకాటపై చర్యలు… 31 మంది అరెస్టు…జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి
అనంతపురం జిల్లా నుండీ డయల్ - 100 కు గత నెలలో 2,065 ఫోన్ కాల్స్. డయల్ - 100 కు వచ్చిన అన్ని కాల్స్ కు పోలీసుల తక్షణ స్పందన.. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
అనంతపురం జిల్లా నుండీ డయల్ - 100 కు అక్టోబర్ నెలలో వచ్చిన అన్ని…
కేదార్నాథ్ ఆలయం శివునికి అంకితం…ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ పూజలు చేశారు.మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ ఆలయం నాలుగు పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటి . దీనిని చార్ ధామ్ యాత్ర అని పిలుస్తారు . ఇందులో యమునోత్రి ,…
గిరిజన విద్యార్థుల విద్య కోసం కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన నటుడు సూర్య..
గిరిజన విద్యార్థుల విద్య కోసం జై భీమ్ సినిమా ఆదాయం నుంచి కోటి రూపాయలు విరాళంగా ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఇచ్చిన నటుడు సూర్య.
హద్దుమీరి ప్రవర్తిస్తే ప్రజలు గుణపాఠం చెప్తారు…నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి
రాష్ట్రంలో అరాచక పాలన ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వచ్చింది. డబ్బులు, పథకాలు కొంత వరకే పనిచేస్తాయి. ఏం కొంపలు మునిగిపోయాయని పండగ రోజున నామినేషన్ వేయిస్తున్నారు.? ఇప్పుడు జరిగే ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేవి. వైసీపీ చేసిన…
ఈనెల 30 దాకా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జరగనుంది…జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి
ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ప్రకటించారు. ఇదే క్రమంలో కొత్త ఓటర్ల నమోదు, పాత జాబితాలో చేర్పులు మార్పులకు కూడా అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
2022 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన…
విద్య, వైద్యం, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, వాటర్ గ్రిడ్, రోడ్లు, సాగు నీటి ప్రాజెక్టుల అంశాలపై సీఎం…
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉద్ధేశించిన కార్యక్రమాలు, పలు మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాల యంలో సీఎం వైయస్.జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వైయస్సార్ స్టీల్ప్లాంట్…