Browsing Category
ఆంద్రప్రదేశ్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్. ఏ ఎన్నిక ఫలితం చూసినా.. శ్రీ జగన్ వెంటే జనం. బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ-టీడీపీ-జనసేన మాయా యుద్ధం…
ప్రజలు, గిరిజన యువత, పోలీసులతో కలిసి స్వచ్చందంగా గంజాయి నిర్మూలనలో పాల్గొనాలి… వి.రంగారావు…
గిరిజన ప్రాంతాలలో ప్రజలు చాలా స్వచ్ఛంగా మానవత్వం మూర్తీభవించి ప్రత్యేక సంస్కృతి కలిగి ఉంటారు. వారి కారణంగా ఎవరికీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అన్యాయం, అక్రమం, అనారోగ్యం జరుగుతుందంటే తట్టుకోలేరు.
దేశంలో వివిధ ప్రాంతాలలో యువత…
బీజేపీ కంచుకోట ‘మండీ’లో కాంగ్రెస్ పాగా…
29 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి దక్కింది ఏడే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న హిమాచల్లో గట్టి ఎదురుదెబ్బ.
బెంగాల్లో దీదీ మేజిక్... నాలుగు స్థానాలూ టీఎంసీ ఖాతాలోనే. మూడు చోట్ల బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు. వెల్లడైన 29…
హుజురాబాద్ ఉప ఎన్నిక లో 23,865 ఓట్ల మెజారిటీ తో గెలిచిన ఈటెల రాజేందర్…
హుజురాబాద్ ఉప ఎన్నిక లో బీజెపి ఘన విజయం. గేళ్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటెల రాజేందర్ విజయం. 22 వేలా మార్క్ దాటినా ఈటెల మెజార్టీ.
7 వ సారి ఎమ్మెల్యే గా గెలిచిన ఈటెల రాజేందర్. 2004 నుండి వరుసగా ఎమ్మెల్యే గా గెలుస్తూ వస్తున్న ఈటెల…
జర్నలిస్టుల పిల్లలందరికీ స్కూల్ ఫీజులో వెంటనే ప్రభుత్వం రాయితీలు కల్పించాలి…మచ్చా…
జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలకోసం ఈనెల 10నుంచిపోరాటం-APWJU రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి. యూట్యూబ్ ఛానల్స్ వారికికూడా జర్నలిస్టుల హోదా కల్పిస్తూ అన్ని రాయితీలు కల్పించాలి చరిత్ర ఆధారిత దర్గాలు ,దేవాలయాలు ,చర్చిల అభివృద్ధికి మావంతు…
విదేశాల్లో ఉంటూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులు అరెస్ట్… జిల్లా…
అంతర్జాతీయ ఎర్ర చందనం రవాణా ముఠా పట్టివేత. 19 మంది అరెస్టు... 3,305 కిలోల బరువున్న 165 ఎర్రచందనం దుంగలు, 5 వాహనాలు, 19 మొబైల్ ఫోన్లు స్వాధీనం( వీటన్నింటి విలువ రూ. 1.50 కోట్లు. కడప, చిత్తూరు జిల్లాల నుండీ సేకరించి తమిళనాడు గోదాముల్లో నిల్వ.…
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం బాధాకరం… మంద కృష్ణ మాదిగ
విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు. ప్రజలు, కార్మికులు, నిర్వాసితుల మనోభావాలు గౌరవించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం…
ఏపీలో బీజేపీని అసెంబ్లీ సీటు కాదు కదా….గేటు కూడా తాకనివ్వం…ఎమ్మెల్యే రోజా
బద్వేలు ప్రజలందరికి కృతజ్ఞతలు. ఏ ఎన్నికలైనా...సెంటర్ ఏదైనా వైసీపీదే విజయం.
మా సంక్షేమ పథకాల అమలే మా గెలుపు. సింగిల్ హ్యాండ్ తో గెలిపించిన ఘనత జగన్ కే దక్కింది..ఎమ్మెల్యే రోజా
‘జానీ’లు చూపిస్తే భయపడతారేమో చూడమనండి… మంత్రి కొడాలి నాని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ
పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు భయపడే వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరు. చనిపోయిన పార్టీ మాకు డెడ్ లైన్లు పెట్టడమేంటి. ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీకి పెట్టొచ్చు కదా.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.
రాష్ట్రంలో పవన్ కళ్యాణ్,…
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రెండో రోజుకు అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’
న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్రకు నిన్న విశేష స్పందన లభించింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు రెండో రోజు యాత్రను తాడికొండ నుంచి ప్రారంభించారు.
అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని…