Browsing Category
ఆంద్రప్రదేశ్
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నవంబర్ 26లోగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే ఢిల్లీ సరిహద్దులో నిరసనలు ఉధృతం చేస్తామని రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ హెచ్చరించారు. కేంద్ర సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలు…
బద్వేలు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం…
తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.
హుజూరాబాద్లో ఉదయం 9.30 గంటలకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. బద్వేలులో మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తి…
ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డ్రగ్స్ లేవు… డీజీపీ గౌతమ్ సవాంగ్
గంజాయి సాగు అనేది కొత్తది కాదు..ఎప్పటినుంచో ఉంది. గంజాయి సాగు నివారణ కోసం ఏడు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సమన్వయం సాధిస్తున్నాము. మన రాష్ట్రంలో కేవలం గంజాయి సాగు మాత్రమే ఉంది. పదే పదే రాష్ట్రంలో ఉన్నాయి అని తప్పుడు ప్రచారాలు చేయవద్దు.…
నవంబర్ 15న మున్సిపాలిటీల్లో ఎన్నికలు, 17న ఫలితాలు…
ఏపీలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్. నెల్లూరు కార్పొరేషన్ కు జరగనున్న ఎన్నిక. కార్పొరేషన్లలో మిగిలిపోయిన డివిజన్లకు జరగనున్న ఎన్నిక. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు జరగనున్న ఎన్నిక. 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక.…
పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన సీఎం
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు..
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
…
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విస్మరించిన ఘనత చంద్రబాబు ది…ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
మహనీయుల త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైకాపా జిల్లా కార్యాలయం,టవర్ క్లాక్ వద్ద గల పొట్టి శ్రీరాములు గారి…
నేడు తుళ్లూరు నుంచి తాడికొండ వరకు 12.9 కిలో మీటర్లు రైతులు పాదయాత్ర
నేటి నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర. అన్ని వర్గాలను కలుపుకంటూ మహా పాదయాత్ర. 45 రోజుల పాటు సాగనున్న మహా పాదయాత్ర. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా "తిరుమలకు" చేరుకునేలా ప్రణాళిక. రాజధాని ప్రస్థానం ఎపీ:- నేటి నుంచి అమరావతి…
గ్రామంలో పెండింగ్ లో ఉన్న కోవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం సర్వేను పూర్తి చేయాలి…జిల్లా కలెక్టర్…
సచివాలయానికి వచ్చే సర్వీసులను ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం కూడేరు మండలం గోటుకూరు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం…
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప
కరోనాతో గత ఏడాది మృతి చెందిన తన గన్ మేన్ సురేష్ కుటుంబానికి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు ఆర్థిక సాయం అందించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు చేతుల మీదుగా రూ. 2 లక్షల నగదును సురేష్ భార్య…