Browsing Category
ఆంద్రప్రదేశ్
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని తన నివాసంలో ఈరోజు ఉదయం ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో జనసేన బిజెపి సంయుక్తంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ధర్మ…
ఆటకట్టు, ఎక్కడిక్కడ మద్యం సీజ్
విజయవాడ: కరోనా కారణంగా రాష్ట్రంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి మద్యాన్ని తెచ్చి అమ్మి సొమ్ముచేసుకొంటున్నారు. చెక్ పోస్టుల్లో నిఘా పెరగటంతో అడ్డదారులు ఏర్పాటు చేసుకొని…
నాలుగు సబ్ కమిటీల ఏర్పాటు
అమరావతి: జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల బౌండరీలు, నియంత్రణ, లీగల్…
ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు
ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా వైరస్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికివరకు 31లక్షల 91 వేల 326 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. గత 24 గంటల్లో 61,469 మందికి కరోనా పరీక్షలు చేయగా 10,276 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల…
తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలి: సీఎం జగన్
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో…