Browsing Category
తెలంగాణ
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్ వేసారు. ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ తెచ్చుకున్నామో.. ఆ యువత ఆకాంక్షల సాధన కోసమే విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహించాం.
ఈ ఆలోచనలో భాగంగా యువకుడైన వెంకట్ ను బరిలోకి దించాం. మమ…
మూడు రోజులపాటు సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన.
టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మూడు రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1, 2021 మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి సీఎం కేసీఆర్ బయల్దేరి…
ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నమొహ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించిన..వైయస్ షర్మిల
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు శ్రీమతి వైయస్ షర్మిల గారు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నమొహ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించారు . కుటుంబసభ్యులకు ధైర్యం…
తండ్రి బాటలోనే తనయ.
చేవెళ్ల నుంచే షర్మిలమ్మ పాదయాత్ర.అక్టోబర్ 18న ప్రారంభానికి సన్నాహాలు.
కరోనా నెగిటివ్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి….
కరోనా నెగిటివ్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి....
మెగాస్టార్ చిరంజీవిని కరోనా మహమ్మారి ఓ ఆట పట్టించింది . ఎట్టకేలకు చిరంజీవికి కరోనా నెగిటివ్ అని తేలింది. ఈ వారం చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా…
ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో గణేషుని మండపంలోకి భక్తులను అనుమతించొద్దని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలను అమలు చేస్తున్న కమిటీ సభ్యులు.. భక్తులను ఎవరనీ మండపంలోకి…
అంతక్రియలు నిర్వహించిన కూతురు, భార్య..
జగిత్యాల : కన్న కొడుకు బతికే ఉన్నా తండ్రి అంత్యక్రియలు చేయలేని దురదృష్టకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బిర్పూర్ మండంలోని కోల్వాయి గ్రామంలో రాములు(63) అనే వ్యక్తి అనారోగ్యంతో శనివారం మరణించాడు. అయితే మృతుడి కొడుకు…
సీఎం పర్సనల్ సెక్రటరీనంటూ..
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పర్సనల్ సెక్రటరీనంటూ నమ్మించి ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నించిన యువకుడు అరెస్ట్ అయ్యాడు. శనివారం టాస్క్ఫోర్స్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తిమ్మాపూర్ మండలం, మొగిలిపాలెం గ్రామానికి చెందిన…
వివాహిత అసభ్యకర ఫొటోలు సోషల్ మీడియాలో..
జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ముధోల్ మండల కేంద్రలో శనివారం చోటుచేసుకుంది. పురుషోత్తం అనే వ్యక్తి ఓ వివాహితకు సంబంధించిన…