ఇండియాకు పొరుగునే ఉన్న మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఆర్మీ తిరుగుబాటు చేసింది. ప్రజా నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి అంగ్ సాన్ సూకీ సహా పలువురు సీనియర్ నేతలను ఈ తెల్లవారుజామున సైనికులు అరెస్ట్ చేశారు. దేశంలో ఇటీవల…
ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో ఘనత సాధించింది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లలోనే అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన జియో.. ఇప్పుడు అంతర్జాతీయంగా బలమైన బ్రాండ్లలో అయిదో స్థానాన్ని ఆక్రమించింది. ఈ మేరకు ‘గ్లోబల్ 500’ జాబితాను…