Browsing Category
Slider
హైదరాబాద్: నాంపల్లి గాంధీ భవన్ లో మల్కాజిగిరి ఎంపి ఏ.రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు.
పూర్వ అధ్యక్షుడు, ఎంపి ఎన్.ఉత్తమ్…
కాంగ్రెస్ లో టిజెఎస్ విలీనం?
హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టిజెఎస్) పార్టీ కాంగ్రెస్ లో విలీనం పై చర్చలు కొలిక్కి వచ్చాయంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత, ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలిసిందే.
ఈ విషయంపై గతంలోనే…
చైన్నైలో హీరో అర్జున్ హనుమాన్ ఆలయం
చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన ఫామ్ హౌస్ లో హీరో అర్జున్ హనుమాన్ ఆలయాన్ని నిర్మాణం చేశారు. సుమారు 15 సంవత్సరాల క్రితమే ఆలయం నిర్మాణం చేయాలని ఆయన నిర్ణయించారు.
సుమారు 35 అడుగుల ఎత్తుతో శ్వేతవర్ణంతో హనుమాన్ విగ్రహాన్ని…
బాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూత
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (98) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం బారిన పడడంతో ఇవాళ ఉదయం 7.30 కు చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
శ్వాస సంబంధిత వ్యాధితో ఆయన హిందుజా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.…
ఆంధ్రా సర్కార్ వైఖరి సరిగా లేదు: కేసీఆర్
హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్రా ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.
నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు దిశగా,…
కరోనా బాధితుల పరిహారం కోసం వెబ్ ఫోర్టల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారిని ఆదుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవాళ ఆయన మరణించినవారు పరిహారం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్ ఫోర్టల్ ను ప్రారంభించారు.
కరోనా తో చనిపోయిన…
కెటిఆర్ అంటే ఎంతో గౌరవం: సోనూసూద్
హైదరాబాద్: మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అంటే తనకెంతో ఇష్టమని నటుడు సోనూసూద్ కొనియాడారు. ఇవాళ మంత్రి కెటిఆర్ ను సిఎం క్యాంప్ కార్యాలయంలో సోనూసూద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
సోనూసూద్ కరోనా ప్రారంభవం నుంచి ఎంతో మందికి సాయం చేశారని, పేదలకు ఒక…
బాలా నగర్ ఫ్లై ఓవర్ ప్రారంభం
హైదరాబాద్: ఆరు వరుసలతో రూ.387 కోట్ల తో నిర్మాణం చేసిన బాలా నగర్ ఫ్లై ఓవర్ ను మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సి.మల్లారెడ్డి, టి.శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ…
ఢిల్లీలో ప్రకంపనలు… జనం పరుగులు!
న్యూఢిల్లీ: హర్యానాలో భూమి కంపించడంతో ఆ ప్రభావం ఢిల్లీపై చూపించింది. సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి 10.37 గంటలకు ఝజ్జర్…
సముద్రంపై తేలియాడే నగరం
మాల్దీవులు: కాస్త ఏమాత్రం విరామం దొరికినా పలువురు మాల్దీవులకు పరుగెత్తుతున్నారు. బెస్ట్ టూరింగ్ స్పాట్ గా ఇది పేరొందింది. ఇంకొన్ని సంవత్సరాల్లో ఈ ద్వీపం కనుమరుగయ్యే ప్రమాదముండడంతో ముందుజాగ్రత్తగా మరో నగరానికి శ్రీకారం చుట్టారు.
దాని పేరే…